ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల
Updated on: 2025-10-18 18:54:00
ధన త్రయోదశి రోజున వెండి ధరల్లో భారీగా కొత నమోదైంది. ముంబైలో ఇటీవల దాదాపు రూ.2 లక్షలకు చేరువైన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1.72 లక్షలకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.13 వేల మేర ధరల్లో కోత పడింది. గత 72 గంటల్లో ఏకంగా రూ.19 వేల మేర ధర తగ్గింది. ఢిల్లీలో కూడా వెండి ధర రూ.1.72 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్లో మాత్రం కిలో వెండి ధర కూడా రూ.1,90,000 వద్ద తచ్చాడుతోంది.