ముఖ్య సమాచారం
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
Updated on: 2026-02-25 09:02:00
చైనా శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ఉపయోగించి ఒక వ్యక్తిలో షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా చక్కెర స్థాయిలను నియంత్రించడం ఈ చికిత్స ద్వారా సాధ్యమైంది. షుగర్ వ్యాధి అంటేనే జీవితాంతం మందులతోనే సరిపెట్టుకోవాలి అనుకునే వారికి, ఈ స్టెమ్ సెల్ థెరపీ ఒక కొత్త ఆశను పుట్టిస్తోంది. ఎయిడ్స్ కి ఎలాగో మందు కనిపెట్టలేదు కనీసం దీనికన్నా కనుగొన్నారు.