ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
Updated on: 2026-03-01 20:47:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పాత కోటలో గల సంఘం కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతున్నామని... ఇటీవల అసెంబ్లీలో కూడా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన తో ప్రస్తావించడం జరిగినదని తెలిపారు . ముఖ్యంగా మాజీ సైనికులకు జీవో ప్రకారం 5 ఎకరాల భూమి ఇవ్వవలసి ఉండగా ప్రస్తుతం అందుబాటులో లేనందున కనీసం 5 సెంట్ల భూమి అయినా గృహ నిర్మాణం కోసం మానవతాతత్వంతో ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు సభ్యులు పాల్గొన్నారు.