ముఖ్య సమాచారం
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
Updated on: 2026-03-07 07:52:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ ఆధ్వర్యంలో మాజీ సైనిక సంఘం ప్రతినిధులు శుక్రవారం బొబ్బిలి దర్బార్ హాల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... ఎంఎల్ఏ బేబీ నాయన గారిని మర్యాదపూర్వకంగా కలిసి.. ఇటీవల AP అసెంబ్లీ సెషన్లో ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో ప్రస్థావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి.. ఆంధ్ర రాష్ట్రం మాజీ సైనికుల తరుపున తన ఘలం వినిపించిన ఎమ్మెల్యే బేబినాయన ని మొత్తం AP మాజీ సైనికుల తరపున మన బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామి నాయుడు, సభ్యులు భోగి ఈశ్వరరావు, అలగోలు గోవింద నాయుడు, మామిడి ధర్మారావు, పాండ్రంకి రవి, ఎమ్ .ఎల్. రావు మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.