ముఖ్య సమాచారం
-
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
-
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
-
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
-
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
-
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
-
గుంటూరు జీజీహెచ్కు కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి....
Updated on: 2025-06-09 15:18:00

సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్ లో ప్రోక్లెన్ కు నిప్పు పెట్టిన మావోయిస్టులు.విచారణ కోసం ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే. మాటు వేసి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ కి తీవ్ర గాయాలు.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆకాశ్ రావు గిర్పుంజే.