ముఖ్య సమాచారం
-
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
-
ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీకు సిద్ధం...
-
ACలపై కేంద్రం కొత్త రూల్!
-
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
-
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి- కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
-
కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు
-
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
-
బరిమల విమానాశ్రయం: భూసేకరణ కోసం రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది.
-
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
-
రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. కొత్త టైమింగ్స్ ఇవే..!
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
Updated on: 2025-06-10 10:36:00

45 ఏళ్లుగా రాజకీయాలు చూశాను. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళితే కూర్చోవడానికి పార్టీ ఆఫీసు, అతిథిగృహాలు తప్ప మరేమీ ఉండేవి కావు. స్వర్ణాంధ్ర విజన్ అమల్లో భాగంగా నూతన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉండే నోడల్ అధికారి నేరుగా కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు. నాలెడ్జి భాగస్వామిగా నియమించిన ఉత్తమ విద్యాసంస్థ.. తమ ఆలోచనలు పంచుకుంటుంది. విజన్ లక్ష్యాలను సాధించడానికి నిపుణుడిని ఏర్పాటుచేశాం. వారందరితో పని చేయించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్, ప్రజాప్రతినిధులపై ఉంది. సచివాలయాల నుంచి తీసుకున్న ఐదుగురు ఉద్యోగులతో కూడిన బృందం కూడా అందుబాటులో ఉంటుంది" అని సీఎం చంద్రబాబు చెప్పారు.
9 మందితో కూడిన స్వర్ణాంధ్ర 2047 యూనిట్ కు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఛైర్మన్, జిల్లా అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.10 లక్షలు విడుదల చేశాం అని చంద్రబాబు వివరించారు.