ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి
-
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు
-
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
-
ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. తీవ్ర ఉద్రిక్తత!
-
సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు
-
లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పంట పొలాల్లో మందేసి.. చిందేసిన విద్యార్థిని
-
భారత్కు ఇది కష్టకాలం.. ఆదుకుంటాం: ఎయిరిండియా ప్రమాదంపై ట్రంప్
-
విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి
-
విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు..! రమేష్
ACలపై కేంద్రం కొత్త రూల్!
Updated on: 2025-06-12 08:17:00

దేశంలో ఎయిర్ కండీషనర్స్ (ఏసీ) వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ఏసీల టెంపరేచర్కు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించేందుకు సిద్ధమవుతోంది. కనిష్ఠంగా 20 డిగ్రీ సెల్సియస్, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ మించకుండా కొత్తగా తయారయ్యే ఏసీలకు ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ వెల్లడించారు.