ముఖ్య సమాచారం
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
-
అందుకే నాకు మంటలు అంటుకోలేదు: విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
-
జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
-
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి
-
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు
-
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
-
ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. తీవ్ర ఉద్రిక్తత!
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
Updated on: 2025-06-13 09:41:00

విమాన ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. క్షణాల్లో నేలకూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తయిందని, DNA శాంపిల్స్ సేకరణ జరుగుతోందని అన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని వెల్లడించారు.