ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి
-
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు
-
విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం: అమిత్ షా
-
ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. టెహ్రాన్లో భారీ పేలుళ్లు.. తీవ్ర ఉద్రిక్తత!
-
సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు
-
లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పంట పొలాల్లో మందేసి.. చిందేసిన విద్యార్థిని
-
భారత్కు ఇది కష్టకాలం.. ఆదుకుంటాం: ఎయిరిండియా ప్రమాదంపై ట్రంప్
-
విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి
-
విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు..! రమేష్
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
Updated on: 2025-06-12 08:14:00

సాక్షి టివిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈనెల 8న విజ్ఞప్తి చేసిన టిడిపిపి. వేశ్యల రాజధాని అంటూ మహిళలను అవమానించారని NHRCకి పిర్యాదు చేసిన టిడిపిపి నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు. లావు విజ్ఞప్తి మేరకు కేసు నమోదు చేసిన NHRC