ముఖ్య సమాచారం
-
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
-
ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీకు సిద్ధం...
-
ACలపై కేంద్రం కొత్త రూల్!
-
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
-
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి- కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
-
కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు
-
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
-
బరిమల విమానాశ్రయం: భూసేకరణ కోసం రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది.
-
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
-
రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. కొత్త టైమింగ్స్ ఇవే..!
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
Updated on: 2025-06-10 20:18:00

దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. రాహుల్ తోపాటు ఇండియా కుటమిలోని అన్ని పార్టీలు ఈసీ మీద ఈ ఆరోపణలు చేస్తున్నాయి.. అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.. మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ లోని ఓటరు రోలింగ్ నెంబర్ల(Voter Rolling Numbers)ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది..