ముఖ్య సమాచారం
-
పాక్కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై హైదరాబాద్లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
జైల్లో వంశీకి అస్వస్థత
Updated on: 2025-05-04 09:29:00

వివిధ కేసుల విచారణలో భాగంగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆయనను తక్షణమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించడంతో, చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.
శనివారం మధ్యాహ్నం సమయంలో తనకు కాళ్ల వాపులు ఉన్నాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వంశీ జైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు తొలుత జైలు ప్రాంగణంలోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు