ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
నియోజకవర్గ రైతు సమస్యలను పరిష్కరించండి అభ్యుదయ రైతు
Updated on: 2024-06-24 14:47:00

పాలకొండ నియోజకవర్గ రైతు సమస్యను పరిష్కరించాలని సోమవారం ఆర్డిఓ కి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆర్జీ సమర్పించారు. నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట ,మండలాలకు చెందినటువంటి రైతులు బాధపడుతున్నారని రెవిన్యూ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖలో సమన్వయంతో పని చేయకపోవడంతో నియోజకవర్గ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.