ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
Updated on: 2026-02-04 12:25:00
- కేంద్ర ఎన్నికల సంఘం, SIRకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మమత
- ఈ పిటిషన్ ను ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు
- తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించనున్న మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే... కేంద్ర ఎన్నికల సంఘం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగబోతోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. ఈ క్రమంలో తన కేసును ఆమే వాదించబోతున్నారు.