ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
Updated on: 2026-01-26 13:41:00
77వ గణతంత్ర దివస్ వేడుకలు బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు...సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి పాతకోటలో గల సంఘం కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన ముందుగా మాజీ సైనికులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ... ఈరోజు నేను మాజీ సైనిక సంఘం కార్యాలయంలో జండా ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అలాగే దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వహిస్తూ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ జీవించగలుగుతున్నామంటే అది దేశి సైనికులే అని అన్నారు. మనకి స్వాతంత్రాన్ని తెచ్చిన పెద్దలు అందరి స్ఫూర్తిని, దేశభక్తిని మనం మన తర .తరాలకు తెలియజేసేలా చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ కార్యదర్శి ఏ గోవింద నాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు ట్రెజరర్ వి ఎన్ శర్మ మాజీ సైనిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.