ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
Updated on: 2025-08-01 09:29:00

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వాణిజ్య ఒప్పంద గడువుకు ముందే డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికా వ్యాపారాలకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించే తన తాజా ప్రయత్నంలో భాగంగా దీనిని ఆయన పేర్కొన్నారు. 69 వాణిజ్య భాగస్వాములకు 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఏడు రోజుల్లో అమల్లోకి వస్తాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇక, సిరియాపై అత్యధికంగా 41 శాతం టారిఫ్ విధించారు. అలాగే కెనడాపై 35 శాతం, భారత్కు 25 శాతం, తైవాన్కు 20 శాతం, స్విట్జర్లాండ్కు 39 శాతం వరకు సుంకాలు విధించారు.