ముఖ్య సమాచారం
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
-
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
Updated on: 2025-05-02 11:02:00

పహల్గామ్లో ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేయడం భారత విమానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాపై ఈ నిర్ణయం పెనుభారం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ గగనతల మూసివేత ఏడాది పాటు కొనసాగితే ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,081 కోట్లు) నష్టపోయే ప్రమాదం ఉందని సంస్థ అంచనా వేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు ఆర్థిక సహాయం అవసరమవుతుందని కూడా ఎయిరిండియా సూచించినట్టు సమాచారం.