ముఖ్య సమాచారం
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
-
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
Updated on: 2025-05-02 10:12:00

భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు పుణ్య క్షేత్రానికి చేరుకుని కేదారేశ్వరుడిని దర్శించుకున్నారు. తలుపులు తెరిచే సందర్భంగా సిబ్బంది 1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు