ముఖ్య సమాచారం
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
-
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
Updated on: 2025-05-02 10:09:00

తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వెళ్తున్న లారీలను ఆపేస్తున్న తెలంగాణ అధికారులు. తంగెడ కృష్ణానది వారధి పై భారీ స్థాయిలో ఆగిపోయిన తెలంగాణ వెళ్లాల్సిన ధాన్యం లారీలు. కృష్ణానది బ్రిడ్జిపై లారీలు అడ్డంపెట్టి ఆందోళన చేస్తున్న లారీ డ్రైవర్లు. ఆంధ్ర నుంచి వెళ్తున్న ధాన్యం లారీలను వెంటనే పంపాలంటూ బ్రిడ్జ్ పై ఆందోళన. భారీగా స్తంభించిన ట్రాఫిక్.