ముఖ్య సమాచారం
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
-
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
Updated on: 2025-05-02 07:45:00

భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. గురువారం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. "కాశ్మీర్ ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఉగ్రవాదులను వీలైనంత త్వరగా పట్టుకోవాలి. యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ లోపాలు కూడా దాడికి కారణమే." అని వెల్లడించారు.