ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎమ్మెల్యే కోరుకంటి మానవత్వం
Updated on: 2023-09-24 06:34:00
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్రవేశం చేయించారు. అలాగే అంతర్గాం మండలంలోని గోలివాడ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 30 మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రామగుండం కార్పొషన్ పరిధి 37వ డివిజన్కు చెందిన నిరుపేద కొండ రాజేశ్వరి నివసించేందుకు ఇల్లులేదు.తన ఇంటి సమీపంలో ఉండే ఆమె దయనీయస్థితిని తెలుసుకున్న చందర్ కొన్ని నెలల కిందట రూ. లక్ష వెచ్చించి ఇంటిని నిర్మించిఇచ్చాడు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా వారితో రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తనకు ఇల్లు నిర్మించి ఇచ్చిన కోరుకంటికి మనసారా కృతజ్ఞతలు తెలిపింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నది.