ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
Updated on: 2023-05-04 14:43:00
హైదరాబాద్ లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కొరకు బుదవారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఎం. మధుకర్, పీ.జయశంకర్, ఎం. శంకరయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంపై చెందిన ఆర్. దిలీప్ కుమార్ ఏ.ఓ, ఇమ్రాన్ రాజశేఖర్లు తదితరులు ఉన్నారు.