ముఖ్య సమాచారం
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
Updated on: 2023-05-04 14:43:00

హైదరాబాద్ లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కొరకు బుదవారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఎం. మధుకర్, పీ.జయశంకర్, ఎం. శంకరయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంపై చెందిన ఆర్. దిలీప్ కుమార్ ఏ.ఓ, ఇమ్రాన్ రాజశేఖర్లు తదితరులు ఉన్నారు.