ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పిడుగు పడి జేబులోనే పేలిన సెల్ఫోన్ యువకుడి దుర్మరణం
Updated on: 2023-09-05 09:27:00
అనకాపల్లిజిల్లా:పిడుగుపడటంతో ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలి యువకుడు దుర్మరణంమరో యువకుడికి గాయాలు, అతడికి తప్పిన ప్రాణాపాయం వివరాలు ఇలా వున్నాయి.సూదవరపు జయంత్(23),మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది.దీంతో అతడు మృతి చెందాడు.అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి.అతడికి ప్రాణాపాయం తప్పింది.