ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పిడుగు పడి జేబులోనే పేలిన సెల్ఫోన్ యువకుడి దుర్మరణం
Updated on: 2023-09-05 09:27:00
అనకాపల్లిజిల్లా:పిడుగుపడటంతో ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలి యువకుడు దుర్మరణంమరో యువకుడికి గాయాలు, అతడికి తప్పిన ప్రాణాపాయం వివరాలు ఇలా వున్నాయి.సూదవరపు జయంత్(23),మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది.దీంతో అతడు మృతి చెందాడు.అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి.అతడికి ప్రాణాపాయం తప్పింది.