ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Updated on: 2023-05-01 08:22:00
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా చం చుపల్లి మండలం రుద్రంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈఘటన లో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో గుంటూరుకు చెందిన జానకి కుటుంబసభ్యు ల్లో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి కండీషన్ సీరియస్. సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. యాక్సిడెంట్ సమయంలో బస్సులో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్ర యాణికులు తెలిపారు.