ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Updated on: 2023-05-01 08:22:00
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా చం చుపల్లి మండలం రుద్రంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈఘటన లో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో గుంటూరుకు చెందిన జానకి కుటుంబసభ్యు ల్లో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి కండీషన్ సీరియస్. సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. యాక్సిడెంట్ సమయంలో బస్సులో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్ర యాణికులు తెలిపారు.