ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Updated on: 2023-05-01 08:22:00
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా చం చుపల్లి మండలం రుద్రంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈఘటన లో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో గుంటూరుకు చెందిన జానకి కుటుంబసభ్యు ల్లో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి కండీషన్ సీరియస్. సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. యాక్సిడెంట్ సమయంలో బస్సులో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్ర యాణికులు తెలిపారు.