ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సమావేశం, కమిటీల ఎన్నిక
Updated on: 2023-04-30 22:35:00
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పార్వతి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా కుశ్నపెల్లి తిరుపతి ని జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్, వెంకట్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంతం యాదిరెడ్డి, కోల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ జాదవ్ సమక్షంలో ఎన్నుకోవటం జరిగింది. నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పినుమల్ల గట్టయ్య, ఉపాధ్యక్షులుగా కుదురుపాక పోశం, దుర్గం వెంకటస్వామి, హనుమాన్ల శంకర్, పాల్నంది రమేష్, కుష్ణ పల్లి సతీష్. ప్రధాన కార్యదర్శిగా కుష్ణ పల్లి తిరుపతి. జనరల్ సెక్రటరీగా గోర్కటి.సురేష్ కార్యదర్శులుగా మాదాసు శ్రీకాంత్ యాదవ్, వేల్పుల నాగేష్, బర్ల తిరుపతి, పురుషోత్తం గంగులు. కార్యవర్గ సభ్యులుగా షకీల్ ఖాన్, పిట్టల ఈశ్వర్, కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు