ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల
Updated on: 2023-04-29 21:59:00
చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు.దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయ్యింది.రైతులు సర్వం కోల్పోయారు ఒక్క బచ్చన్నపేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు గత నెల 23 న కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చాడు.10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడు. నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగింది. ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుంది.ముష్టి రైతు బందు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. కేసీఅర్ రైతు ద్రోహి ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారు రైతు పరిహారం పై కేసీఅర్ కు అసలు విజన్ లేదు.30 వేలు నష్టం జరిగింది అని చెప్తుంటే 10 వేలు ఏ మూలకు సరిపోతాయి.ఎకరాకు 10 వేలు కాదు వెంటనే 30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి