ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
సత్తుపల్లి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
Updated on: 2023-04-29 21:05:00
పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.