ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
సత్తుపల్లి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
Updated on: 2023-04-29 21:05:00
పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.