ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోంది:అర్వింద్
Updated on: 2023-08-22 21:38:00

నిజామాబాద్:గజ్వేల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.నిజామాబాద్లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు.మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని,భాజపాకి వాళ్ల ఓటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు.భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.