ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోంది:అర్వింద్
Updated on: 2023-08-22 21:38:00
నిజామాబాద్:గజ్వేల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.నిజామాబాద్లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు.మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని,భాజపాకి వాళ్ల ఓటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు.భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.