ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు: పవన్ కల్యాణ్
Updated on: 2023-08-14 19:35:00

విసన్నపేట:అనకాపల్లి జిల్లా విసన్నపేటలో భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదు,వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర భూములను వైకాపా నేతలు దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలస పోతున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అధికారులకు లేదా?ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడే వారే లేరు అని పవన్ అసహనం వ్యక్తం చేశారు.