ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు: పవన్ కల్యాణ్
Updated on: 2023-08-14 19:35:00
విసన్నపేట:అనకాపల్లి జిల్లా విసన్నపేటలో భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదు,వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర భూములను వైకాపా నేతలు దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలస పోతున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అధికారులకు లేదా?ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడే వారే లేరు అని పవన్ అసహనం వ్యక్తం చేశారు.