ముఖ్య సమాచారం
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష
Updated on: 2023-08-10 17:43:00

అమరావతి:సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి,వ్యవసాయం,సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ,ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్,అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్,కోపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కోపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అహ్మద్ బాబు,ఆప్కాబ్ ఎండీ ఆర్.ఎస్. రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.