ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష
Updated on: 2023-08-10 17:43:00
అమరావతి:సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి,వ్యవసాయం,సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ,ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్,అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్,కోపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కోపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అహ్మద్ బాబు,ఆప్కాబ్ ఎండీ ఆర్.ఎస్. రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.