ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష
Updated on: 2023-08-10 17:43:00
అమరావతి:సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి,వ్యవసాయం,సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ,ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్,అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్,కోపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కోపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అహ్మద్ బాబు,ఆప్కాబ్ ఎండీ ఆర్.ఎస్. రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.