ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్దరి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు
Updated on: 2023-08-10 17:37:00
పరవాడ:అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు,గాయపడిన వారు పశ్చిమబెంగాల్కు చెందిన కార్మికులుగా గుర్తించారు.ఎన్టీపీసీలో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్(ఎఫ్జీడీ) పనులు జరుగుతున్న తరుణంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.