ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభం
Updated on: 2023-08-09 09:24:00
నిజామాబాద్లో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం 10.30కు శంషాబార్ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్కు చేరుకొని ఐటీ టవర్ ను ప్రారంభిస్తామని, అనంతరం నిజామాబాద్ నిర్మించిన న్యాక్ బిల్డింగ్, మున్సిపల్అఫీస్, మినీ ట్యాంక్ బండ్తో పాటు రెండు వైకుంఠ ధామాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని 4 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరుతామని ప్రకటనలో వివరించారు.