ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభం
Updated on: 2023-08-09 09:24:00

నిజామాబాద్లో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం 10.30కు శంషాబార్ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్కు చేరుకొని ఐటీ టవర్ ను ప్రారంభిస్తామని, అనంతరం నిజామాబాద్ నిర్మించిన న్యాక్ బిల్డింగ్, మున్సిపల్అఫీస్, మినీ ట్యాంక్ బండ్తో పాటు రెండు వైకుంఠ ధామాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని 4 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరుతామని ప్రకటనలో వివరించారు.