ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Updated on: 2023-04-25 18:40:00
నియోజకవర్గం:ఏప్రిల్ 25న, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహం కూడలి నుండి ఎన్.టి.ఆర్ కూడలి వరకు డాక్టర్స్,ఏఎన్ఎంలు వారి సిబ్బంది,ఆశ కార్యకర్తలచే మలేరియా కారక దోమ కాటు వల్ల కలిగే అనర్థాలు గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,దోమ తెరలు వాడాలని,నిండు దుస్తులు ధరించి అఫీస్ లకు,పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిలు విద్యార్థులు, అదేవిధంగా నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు పాత టైర్లు, డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు,మగులు,మూతలు,వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి అని 2030నాటికి మలేరియాను పారద్రోలి మలేరియా రహిత సమాజం కవాలని.ఈసందర్భంగా డా.చంద్ర శేకర్, డా.భారత్ రావు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,సూపర్వైజర్ రమేష్,హెచ్ఎ ప్రభాకర్, ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.