ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Updated on: 2023-04-25 18:40:00
నియోజకవర్గం:ఏప్రిల్ 25న, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహం కూడలి నుండి ఎన్.టి.ఆర్ కూడలి వరకు డాక్టర్స్,ఏఎన్ఎంలు వారి సిబ్బంది,ఆశ కార్యకర్తలచే మలేరియా కారక దోమ కాటు వల్ల కలిగే అనర్థాలు గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,దోమ తెరలు వాడాలని,నిండు దుస్తులు ధరించి అఫీస్ లకు,పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిలు విద్యార్థులు, అదేవిధంగా నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు పాత టైర్లు, డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు,మగులు,మూతలు,వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి అని 2030నాటికి మలేరియాను పారద్రోలి మలేరియా రహిత సమాజం కవాలని.ఈసందర్భంగా డా.చంద్ర శేకర్, డా.భారత్ రావు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,సూపర్వైజర్ రమేష్,హెచ్ఎ ప్రభాకర్, ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.