ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Updated on: 2023-04-25 18:40:00
నియోజకవర్గం:ఏప్రిల్ 25న, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహం కూడలి నుండి ఎన్.టి.ఆర్ కూడలి వరకు డాక్టర్స్,ఏఎన్ఎంలు వారి సిబ్బంది,ఆశ కార్యకర్తలచే మలేరియా కారక దోమ కాటు వల్ల కలిగే అనర్థాలు గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,దోమ తెరలు వాడాలని,నిండు దుస్తులు ధరించి అఫీస్ లకు,పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిలు విద్యార్థులు, అదేవిధంగా నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు పాత టైర్లు, డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు,మగులు,మూతలు,వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి అని 2030నాటికి మలేరియాను పారద్రోలి మలేరియా రహిత సమాజం కవాలని.ఈసందర్భంగా డా.చంద్ర శేకర్, డా.భారత్ రావు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,సూపర్వైజర్ రమేష్,హెచ్ఎ ప్రభాకర్, ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.