ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రాజాపూర్ గ్రామంలో జోరుగా ఒండ్రు మట్టి ఉపాధి హామీ పనులు
Updated on: 2023-04-25 18:38:00
మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో ఊర చెరువు యందు అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారము వండ్రు మట్టి ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి.ఉపాధి కూలీలు చేసే ఒండ్రు మట్టిని బోయ కొను వెంకటస్వామి అనే రైతు వ్యవసాయ పంట పొలంలో సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ రైతు ఉపాధి కూలీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ,టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ యాదవ్ తదితర ఉపాధి కూలీలు ఉన్నారు.