ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రాజాపూర్ గ్రామంలో జోరుగా ఒండ్రు మట్టి ఉపాధి హామీ పనులు
Updated on: 2023-04-25 18:38:00

మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో ఊర చెరువు యందు అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారము వండ్రు మట్టి ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి.ఉపాధి కూలీలు చేసే ఒండ్రు మట్టిని బోయ కొను వెంకటస్వామి అనే రైతు వ్యవసాయ పంట పొలంలో సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ రైతు ఉపాధి కూలీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ,టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ యాదవ్ తదితర ఉపాధి కూలీలు ఉన్నారు.