ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట నిర్మాణం ఏమైంది కెసిఆర్
Updated on: 2023-07-28 14:34:00

ఖమ్మం:ఏటా గోదావరి వరదలతో భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత పొంగులేటి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.గోదావరి వరద కట్టడికి భద్రాచలం వద్ద సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కరకట్ట హామీ ఏమైందని ప్రశ్నించారు.సర్కారు నిర్లక్ష్యంతో గోదావరి వరద సమయంలో ముంపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.