ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట నిర్మాణం ఏమైంది కెసిఆర్
Updated on: 2023-07-28 14:34:00
ఖమ్మం:ఏటా గోదావరి వరదలతో భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత పొంగులేటి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.గోదావరి వరద కట్టడికి భద్రాచలం వద్ద సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కరకట్ట హామీ ఏమైందని ప్రశ్నించారు.సర్కారు నిర్లక్ష్యంతో గోదావరి వరద సమయంలో ముంపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.