ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు
Updated on: 2023-04-24 19:00:00

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పరిగి మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్ పల్లి సర్పంచ్ అనిత యాదయ్య గార్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయకుడు చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, మాధవరెడ్డి, రజిత రాజపుల్లారెడ్డి కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య. జాపర్ పలి సర్పంచ్
తదితరులు పాల్గొన్నారు.