ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు
Updated on: 2023-04-24 19:00:00

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పరిగి మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్ పల్లి సర్పంచ్ అనిత యాదయ్య గార్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయకుడు చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, మాధవరెడ్డి, రజిత రాజపుల్లారెడ్డి కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య. జాపర్ పలి సర్పంచ్
తదితరులు పాల్గొన్నారు.