ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు
Updated on: 2023-04-24 19:00:00
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పరిగి మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్ పల్లి సర్పంచ్ అనిత యాదయ్య గార్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయకుడు చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, మాధవరెడ్డి, రజిత రాజపుల్లారెడ్డి కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య. జాపర్ పలి సర్పంచ్
తదితరులు పాల్గొన్నారు.