ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
జనగామ జిల్లాలో విషాదం నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Updated on: 2023-07-10 19:04:00
జనగామ జిల్లా నర్మేట్ట మండలంలో వెల్దండలో సర్కస్ ఆడేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య నందినిల కుటుంబం. నిన్న రాత్రి సర్కస్ పూర్తి చేసుకొని నేడు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా టిల్లు అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇంట్లోని నీటి తొట్టిలో పడి మృతి బ్రహ్మయ్య నందినిల ముగ్గురు సంతానంలో చిన్న కుమారుడు టిల్లు మృతి..