ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జనగామ జిల్లాలో విషాదం నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Updated on: 2023-07-10 19:04:00
జనగామ జిల్లా నర్మేట్ట మండలంలో వెల్దండలో సర్కస్ ఆడేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య నందినిల కుటుంబం. నిన్న రాత్రి సర్కస్ పూర్తి చేసుకొని నేడు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా టిల్లు అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇంట్లోని నీటి తొట్టిలో పడి మృతి బ్రహ్మయ్య నందినిల ముగ్గురు సంతానంలో చిన్న కుమారుడు టిల్లు మృతి..