ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గురుజాడ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మొక్కలు నాటారు
Updated on: 2025-11-30 13:31:00
గురజాడ అప్పారావు వర్ధంతి పురస్కరించుకొని బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ..మండలంలోని గున్న తోటవలస గ్రామ శివారున అపార్ట్మెంట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ అప్పారావు... ఆధునిక తెలుగు సాహిత్యానికి, వాడుక భాషకు పునాది వేసిన గొప్ప కవి, రచయిత అని కొనియాడారు. అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో సభ్యులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మహేష్, వి ఎన్ శర్మ, కృష్ణ దాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.