ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు
Updated on: 2025-11-07 11:09:00
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం వందేమాతరం జాతీయ గేయం కార్యక్రమం సి ఐ కే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గేయాన్ని అధికారులు, సిబ్బంది , మాజీ సైనికులు, పాఠశాల విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి కోరిక మేరకు నిర్వహించడం జరిగిందని, దీని విలువను, స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జ్ఞాన ప్రసాద్, పోలీసు సిబ్బంది, బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్, ఎస్సార్ మోహనరావు, జీవీ నాయుడు, ఎం ధర్మారావు, కే టి రావు, పి నారాయణ రావు, పంద్రంగి రవి శ్రీనివాసరావు, వైవి రావు, గెంబలి శ్రీనివాసరావు, వియన్ శర్మ, తదితర సంఘం సభ్యులు, డిఫెన్స్ అకాడమీ కోమటిపల్లి పోటీ పరీక్షల విద్యార్థులు, తాండ్ర పాపారాయ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.