ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రెండో రోజు ముగిసిన ఆట.. విండీస్ 140/4....భారత్ 518/5 వద్ద డిక్లేర్
Updated on: 2025-10-11 19:12:00
వెస్టిండీస్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్ ఇండియా.. రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్ను 518/5 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. బంతితోనూ కరేబియన్ జట్టుకు కళ్లెం వేస్తోంది. రవీంద్ర జడేజా (3/37) విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ విండీస్ 140/4 స్కోరుతో నిలిచింది.