ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రెండో రోజు ముగిసిన ఆట.. విండీస్ 140/4....భారత్ 518/5 వద్ద డిక్లేర్
Updated on: 2025-10-11 19:12:00
వెస్టిండీస్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన టీమ్ ఇండియా.. రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్ను 518/5 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. బంతితోనూ కరేబియన్ జట్టుకు కళ్లెం వేస్తోంది. రవీంద్ర జడేజా (3/37) విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ విండీస్ 140/4 స్కోరుతో నిలిచింది.