ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా...
Updated on: 2025-09-25 16:31:00
కేరళలో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్(పీఎఏఎం) వ్యాధి ప్రాణాలు తోడేస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం 80 మందికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వారంతా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధిసోకిన వారిలో 97 శాతం డెత్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం...21 మంది మృతి చెందడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు రాష్ట్రంలో అన్ని మైక్రో బయాలజీ ల్యాబ్లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను సైతం అభివృద్ధి చేసింది. అలాగే పీసీఆర్ పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.