ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా...
Updated on: 2025-09-25 16:31:00
కేరళలో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్(పీఎఏఎం) వ్యాధి ప్రాణాలు తోడేస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం 80 మందికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వారంతా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధిసోకిన వారిలో 97 శాతం డెత్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరుస కేసులు నమోదు కావడం...21 మంది మృతి చెందడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు రాష్ట్రంలో అన్ని మైక్రో బయాలజీ ల్యాబ్లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను సైతం అభివృద్ధి చేసింది. అలాగే పీసీఆర్ పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు.