ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏపీలో కొత్తగా లక్ష మందికి పింఛన్లు
Updated on: 2025-07-25 16:33:00

ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. కొత్తగా 1,09,155 వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వీటిని "స్పౌజ్ కేటగిరీ" కింద గుర్తించి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు లభించనుందని, వితంతువుల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. అర్హత గల వారికి త్వరలోనే పింఛన్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారనివివరించారు.