ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అన్ని కాలువలకు నీళ్లు వదలండి: చంద్రబాబు
Updated on: 2025-07-23 15:44:00

AP: పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే నిర్వహించాలని CM చంద్రబాబు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ శాఖ సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆదేశించారు. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల EKYC పూర్తయిందని చెప్పారు. త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ చేయాలని ఆదేశించారు.