ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
డబ్బులు విషయంలో ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తితో దాడి..
Updated on: 2025-07-09 08:19:00
వినుకొండ :-పట్టణంలో ఆర్కెస్ట్రా ఈవెంట్స్ డబ్బులు పంపిణీలో ఒకే రూమ్ లో ఉన్న ఇరువురు ఒకరిపై ఒకరు కూరగాయల కోసే కత్తులతో దాడి చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం ముట్లగుంట కాలనీ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే ఒకే రూమ్ లో నివాసం ఉంటున్న షబ్బీర్, దరియా డబ్బుల విషయంలో మనస్పర్ధలు కారణంగా కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా షబ్బీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై షామీర్ భాష. సత్యనారాయణలు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులు ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బంధువులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.