ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రేపే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు
Updated on: 2025-06-11 19:02:00

అమరావతి : ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రేపటి నుంచి 'తల్లికి వందనం' అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున అందజేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. మొత్తం రూ.8,745 కోట్లను రేపు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి పాలనకు రేపటితో ఏడాది పూర్తి కానున్న విషయం తెలిసిందే.