ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఈతకు వెళ్లి బాలుడి మృతి
Updated on: 2023-04-20 12:09:00
ఈత కు వెళ్లిన ఏడేళ్ల వయస్సున్న పునీత్ మృత్యువాత పడ్డారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది . భైరవానితిప్ప ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాగాణికి నీళ్లు వదిలారు . పునీత్ కాలువలో ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . శవాన్ని వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.