ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఈతకు వెళ్లి బాలుడి మృతి
Updated on: 2023-04-20 12:09:00

ఈత కు వెళ్లిన ఏడేళ్ల వయస్సున్న పునీత్ మృత్యువాత పడ్డారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది . భైరవానితిప్ప ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాగాణికి నీళ్లు వదిలారు . పునీత్ కాలువలో ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . శవాన్ని వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.