ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
Updated on: 2023-04-20 12:09:00

ఈత కు వెళ్లిన ఏడేళ్ల వయస్సున్న పునీత్ మృత్యువాత పడ్డారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది . భైరవానితిప్ప ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాగాణికి నీళ్లు వదిలారు . పునీత్ కాలువలో ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . శవాన్ని వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.