ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
తెలంగాణలో మిర్చి ధర క్వింటాకి రూ. 10,374గా నిర్ణయించిన కేంద్ర వ్యవసాయశాఖ: కిషన్రెడ్డి
Updated on: 2025-05-09 11:08:00

మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర వ్యవసాయశాఖ తెలంగాణలో మిర్చి ధర క్వింటాకు రూ.10,374గా నిర్ణయించిందని, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మాల్సి వస్తే ఆ తేడా మొత్తాన్ని సాయంగా అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం వెల్లడించారు. ఏపీఎంసీల్లో అమ్మే మిర్చికే ఈ ప్రయోజనం లభిస్తుందన్నారు. దళారులు క్వింటా మిర్చిని రూ.5-6 వేలకే కొంటున్నట్లు తెలియడంతో కేంద్రం ఈ చొరవ తీసుకుందని తెలిపారు.