ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తెలంగాణలో మిర్చి ధర క్వింటాకి రూ. 10,374గా నిర్ణయించిన కేంద్ర వ్యవసాయశాఖ: కిషన్రెడ్డి
Updated on: 2025-05-09 11:08:00

మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర వ్యవసాయశాఖ తెలంగాణలో మిర్చి ధర క్వింటాకు రూ.10,374గా నిర్ణయించిందని, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మాల్సి వస్తే ఆ తేడా మొత్తాన్ని సాయంగా అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం వెల్లడించారు. ఏపీఎంసీల్లో అమ్మే మిర్చికే ఈ ప్రయోజనం లభిస్తుందన్నారు. దళారులు క్వింటా మిర్చిని రూ.5-6 వేలకే కొంటున్నట్లు తెలియడంతో కేంద్రం ఈ చొరవ తీసుకుందని తెలిపారు.