ముఖ్య సమాచారం
-
ఏపీలో మైనారిటీలకు రూ.1 లక్ష నుంచి 8 లక్షలవరకు రుణాలు
-
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మ
-
యుద్ధం వస్తే 4 రోజుల్లో పాకిస్థాన్ వద్ద మందుగుండు ఖాళీ!
-
రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు... ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హడలిపోతున్న దాయాది దేశం... భారత వాయుసేన దాడి చేస్తుందేమోనన్న పాక్ మంత్రి
-
శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్
-
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ ప్రమోషన్లు!
-
పాక్కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ఏపీలో మైనారిటీలకు రూ.1 లక్ష నుంచి 8 లక్షలవరకు రుణాలు
Updated on: 2025-05-04 18:16:00

అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు శుభవార్త చెప్పింది. రుణాల కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈనెల 25 వరకూ దరఖాస్తులను స్వీకరించి ఆతర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొదటి శ్లాబులో రూ.లక్ష, రెండోవ శ్లాబు కింద రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు, మూడో శ్లాబు కింద రూ.3 నుంచి రూ.5లక్షలు, నాలుగో శ్లాబు కింద రూ.8 లక్షల వరకు రుణం అందజేస్తారు.