ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులు అరెస్ట్
Updated on: 2023-06-29 07:30:00

వివరాల్లోకి వెళితే .... మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామా శివారులో వ్యవసాయ భూమి కలదు. ఇటీ భూమి విషయంలో బక్కయ్య కుటుంబికులకు మరియు మండల మెంగయ్య కుటుంబికులకు గొడవలు జరుగుతున్నవి. Dt 25/06/2023 రోజున బక్కయ్య వాళ్ళు పత్తి విత్తనాలు వేసినారు. అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు/నిందితులు Dt 26/06/2023 రోజున కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో, ఆ భూమిలోకి వెళ్ళినారు. అది చుసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వెళ్ళినపుడు నిందితులు అట్టి కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేసినారు. ఈ దాడి లో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క మృతి చెందినారు. మిగతావారికి రక్త గాయాలు అయినవి. తర్వాత నిందితులు అక్కడినుండి పారిపోయినారు. ఈ విషయమై మండల ఇందిరా పిర్యాదు మేరకు రెబ్బెన PS నందు Cr No 90/2023 , U/sec 143, 147, 148, 302, 307 r/w 149 IPC ప్రకారం కేసు నమొదు చెసారు ఈ కేసుని చేదించడంలో శ్రీ సురేష్ కుమార్ IPS ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శ్రీ అల్లెం నరేందర్ CI రెబ్బెన , భూమేష్ SI రెబ్బెన గారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు ఆసిఫాబాద్ కోర్ట్ నందు హాజరుపరచారు