ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులు అరెస్ట్
Updated on: 2023-06-29 07:30:00
వివరాల్లోకి వెళితే .... మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామా శివారులో వ్యవసాయ భూమి కలదు. ఇటీ భూమి విషయంలో బక్కయ్య కుటుంబికులకు మరియు మండల మెంగయ్య కుటుంబికులకు గొడవలు జరుగుతున్నవి. Dt 25/06/2023 రోజున బక్కయ్య వాళ్ళు పత్తి విత్తనాలు వేసినారు. అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు/నిందితులు Dt 26/06/2023 రోజున కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో, ఆ భూమిలోకి వెళ్ళినారు. అది చుసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వెళ్ళినపుడు నిందితులు అట్టి కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేసినారు. ఈ దాడి లో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క మృతి చెందినారు. మిగతావారికి రక్త గాయాలు అయినవి. తర్వాత నిందితులు అక్కడినుండి పారిపోయినారు. ఈ విషయమై మండల ఇందిరా పిర్యాదు మేరకు రెబ్బెన PS నందు Cr No 90/2023 , U/sec 143, 147, 148, 302, 307 r/w 149 IPC ప్రకారం కేసు నమొదు చెసారు ఈ కేసుని చేదించడంలో శ్రీ సురేష్ కుమార్ IPS ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శ్రీ అల్లెం నరేందర్ CI రెబ్బెన , భూమేష్ SI రెబ్బెన గారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు ఆసిఫాబాద్ కోర్ట్ నందు హాజరుపరచారు