ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో జరిగిన ఇద్దరి హత్య కేసులో 13 మంది నిందితులు అరెస్ట్
Updated on: 2023-06-29 07:30:00

వివరాల్లోకి వెళితే .... మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామా శివారులో వ్యవసాయ భూమి కలదు. ఇటీ భూమి విషయంలో బక్కయ్య కుటుంబికులకు మరియు మండల మెంగయ్య కుటుంబికులకు గొడవలు జరుగుతున్నవి. Dt 25/06/2023 రోజున బక్కయ్య వాళ్ళు పత్తి విత్తనాలు వేసినారు. అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు/నిందితులు Dt 26/06/2023 రోజున కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో, ఆ భూమిలోకి వెళ్ళినారు. అది చుసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వెళ్ళినపుడు నిందితులు అట్టి కత్తులు, గొడ్డలితో, రాళ్లతో, కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేసినారు. ఈ దాడి లో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క మృతి చెందినారు. మిగతావారికి రక్త గాయాలు అయినవి. తర్వాత నిందితులు అక్కడినుండి పారిపోయినారు. ఈ విషయమై మండల ఇందిరా పిర్యాదు మేరకు రెబ్బెన PS నందు Cr No 90/2023 , U/sec 143, 147, 148, 302, 307 r/w 149 IPC ప్రకారం కేసు నమొదు చెసారు ఈ కేసుని చేదించడంలో శ్రీ సురేష్ కుమార్ IPS ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శ్రీ అల్లెం నరేందర్ CI రెబ్బెన , భూమేష్ SI రెబ్బెన గారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు ఆసిఫాబాద్ కోర్ట్ నందు హాజరుపరచారు