ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
గంగపుత్రులకు డబుల్ ధమాకా
Updated on: 2025-04-17 09:23:00

ఏపీ:ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది.వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.మత్స్యశాఖ తాజాగా గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 26న సీఎం చంద్రబాబు మత్స్యకార భృతిని వారి వారి బ్యాంకు ఖాతాల్లో డి బి టి పద్ధతిలో జమ చేయనున్నారు.