ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గంగపుత్రులకు డబుల్ ధమాకా
Updated on: 2025-04-17 09:23:00

ఏపీ:ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది.వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.మత్స్యశాఖ తాజాగా గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 26న సీఎం చంద్రబాబు మత్స్యకార భృతిని వారి వారి బ్యాంకు ఖాతాల్లో డి బి టి పద్ధతిలో జమ చేయనున్నారు.