ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ
Updated on: 2025-04-12 20:12:00

అలజంగి సి బి ఎం పాఠశాలలో శనివారం హెచ్ఎం ఎజ్జల మోజేష్ ఆధ్వర్యంలో 13వ తారీకు జరిగే డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రైటింగ్ పాడ్స్, పెన్నలిచ్చి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా పరీక్షలు చక్కగా రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే కృష్ణ దాస్ ఎజ్జల మోజెస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.