ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ
Updated on: 2025-04-12 20:12:00

అలజంగి సి బి ఎం పాఠశాలలో శనివారం హెచ్ఎం ఎజ్జల మోజేష్ ఆధ్వర్యంలో 13వ తారీకు జరిగే డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రైటింగ్ పాడ్స్, పెన్నలిచ్చి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా పరీక్షలు చక్కగా రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే కృష్ణ దాస్ ఎజ్జల మోజెస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.